షేక్ మహమ్మద్ సంతకంతో కూడిన రోలెక్స్..1.1 మిలియన్ దిర్హామ్లకు సేల్
- March 15, 2024
దుబాయ్: అరుదైన గడియారాలతో దుబాయ్లో RM సోథెబీస్ నిర్వహించిన ప్రారంభ వేలం $17 మిలియన్లను (Dh62 మిలియన్లు) అధిగమించింది. గడియారాలలో రోలెక్స్ డేటోనా $300,000 (Dh1.1 మిలియన్)కి అమ్ముడు పోయింది. 1978లో తయారు చేయబడిన ఈ గడియారంలో యూఏఈ కోట్ ఆఫ్ ఆర్మ్స్ మరియు ఆ సమయంలో రక్షణ మంత్రిగా పనిచేసిన యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క అరబిక్ సంతకం ఉన్నాయి.
దుబాయ్లో జరిగిన ప్రారంభ వేలంలో 10 గడియారాలు ఉన్నాయని సీనియర్ డైరెక్టర్ మరియు సోథెబీస్ యూఏఈ అధిపతి కటియా నౌనౌ బౌయిజ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







