యూఏఈ దిర్హామ్తో రికార్డు స్థాయికి పడిపోయిన ఇండియన్ రూపీ
- March 23, 2024
యూఏఈ: భారతీయ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్ మరియు యూఏఈ దిర్హామ్తో పోలిస్తే రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ డిమాండ్ కారణంగా రూపీ విలువ తగ్గిందని వ్యాపారులు తెలిపారు. యూఏఈ దిర్హామ్తో రూపాయి ఇంట్రా-డే కనిష్ట స్థాయికి 22.732కి పడిపోయింది. సెషన్ ముగిసే సమయానికి బలమైన డాలర్ బిడ్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం (ఆర్బిఐ) చేసుకోకపోవడంతో రూపాయి విలువ రికార్డు స్థాయికి నెట్టివేసిందని ఒక ప్రైవేట్ బ్యాంక్లోని విదేశీ మారకపు వ్యాపారి చెప్పారు. రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్బీఐ అంతకుముందు సెషన్లో 83.38-83.39 స్థాయిలకు దగ్గరగా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని ట్రేడర్లు అంచనా వేశారు. కానీ చివరి నిమిషంలో ఆర్బీఐ వెనక్కు తగ్గిందని ట్రేడర్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







