యూఏఈ దిర్హామ్తో రికార్డు స్థాయికి పడిపోయిన ఇండియన్ రూపీ
- March 23, 2024
యూఏఈ: భారతీయ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్ మరియు యూఏఈ దిర్హామ్తో పోలిస్తే రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ డిమాండ్ కారణంగా రూపీ విలువ తగ్గిందని వ్యాపారులు తెలిపారు. యూఏఈ దిర్హామ్తో రూపాయి ఇంట్రా-డే కనిష్ట స్థాయికి 22.732కి పడిపోయింది. సెషన్ ముగిసే సమయానికి బలమైన డాలర్ బిడ్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం (ఆర్బిఐ) చేసుకోకపోవడంతో రూపాయి విలువ రికార్డు స్థాయికి నెట్టివేసిందని ఒక ప్రైవేట్ బ్యాంక్లోని విదేశీ మారకపు వ్యాపారి చెప్పారు. రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్బీఐ అంతకుముందు సెషన్లో 83.38-83.39 స్థాయిలకు దగ్గరగా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని ట్రేడర్లు అంచనా వేశారు. కానీ చివరి నిమిషంలో ఆర్బీఐ వెనక్కు తగ్గిందని ట్రేడర్లు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









