బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనమిలా..
- June 30, 2015
సాధారణంగా టీనేజ్ అమ్మాయిలను ఎక్కువగా వేధించే సమస్య మొటిమలు. టీనేజ్లో వచ్చే హార్మోన్స్ అసమతుల్యత వల్ల ఈ మొటిమల సమస్య మొదలవుతూ ఉంటుంది. దీంతో అమ్మాయిలకు అందం సమస్యయే కాకుండా కొంతమందిలో మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అంతే కాదు ఈ మొటిమలు తగ్గగానే తరువాత ఏర్పడే మచ్చలు చాలా కాలం ముఖంపై ఉండిపోయి ముఖాన్ని నల్లగా మార్చేస్తుంది. ఈ నల్ల మచ్చలు పోవాలంటే కొన్ని బాదం గింజలను చిన్నచిన్న పలుకులుగా చేసి దానికి కొద్దిగా శెనగపించి చేర్చి స్క్రబ్లా చేసి ముఖానికి పటించి, ముని వేళ్లతో వలయాకారంగా రాయాలి. పసుపు ముఖ్యంగా ఈ నల్ల మచ్చలను పోగొట్టడంలో కీలకపాత్ర వహిస్తుంది. కొద్దిగా పసుపులో కొంచెం పుదీనా గుజ్జు కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిముషాలు అయిన తరువాత మెత్తని క్లాత్తో తుడిచేస్తే ముఖంపై బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. పచ్చిపాలు ముఖానికి రాసి పది నిముషాలైనాక గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









