ఓల్డ్ దోహా పోర్ట్లో కాఫీ టీ, చాక్లెట్ ఫెస్టివల్
- April 11, 2024
దోహా: కాఫీ టీ & చాక్లెట్ ఫెస్టివల్ (CTC) యొక్క 7వ ఎడిషన్ ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 20 వరకు మినా జిల్లాలోని ఓల్డ్ దోహా పోర్ట్లో కొనసాగుతుందని CTC జనరల్ మేనేజర్, జార్జ్ సైమన్ తెలిపారు. ఈ ఈద్ వెర్షన్ 10 రోజులకు పైగా ఉంటుందని, కాఫీ, టీ, చాక్లెట్ మరియు స్వీట్లకు అంకితమైన 40 కియోస్క్లు, ఫుడ్ కోర్ట్ హౌసింగ్ ఎనిమిది రెస్టారెంట్లను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. 10-రోజుల ఈవెంట్ లో పిల్లల కోసం ప్రత్యేకంగా కార్నివాల్ , వినోద ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ సంవత్సరం ఎడిషన్లో ఖతార్ ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, మెక్లారెన్ కేఫ్, ఐస్ క్రీమ్ ప్లాజా, స్వీటియో, గోడివా, కేఫర్ వెర్గ్నానో, కతార్ ఒయాసిస్, చురోస్, ఓప్, మైల్క్, డోల్స్ ఫ్రెస్కో మరియు పాప్కార్న్ గ్యాలరీ ఉన్నాయి.
గత సంవత్సరం నవంబర్లో, ఈ ఫెస్టివల్ 6వ ఎడిషన్ను అల్ బిడ్డా పార్క్లో ఇటీవల ముగిసిన ఎక్స్పో 2023 దోహాలో నిర్వహించింది.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







