ప్రైవేట్ స్కూళ్లలో ఆన్ లైన్ లెర్నింగ్ పొడిగింపు
- April 22, 2024
యూఏఈ: దుబాయ్, షార్జా ఎమిరేట్లోని ప్రైవేట్ పాఠశాలలకు దూరవిద్యా విధానాన్ని ఏప్రిల్ 22 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 16న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు ఆన్ లైన్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నాయి. ఈమేరకు దుబాయ్ యొక్క నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) కీలక ప్రకటన చేసింది. పునర్ ప్రారంభించే ముందు స్కూల్స్ యాజమాన్యాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో దుబాయ్లోని అనేక పరిసరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు రహదారులు, ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. పబ్లిక్ రవాణా, మెట్రో సేవలపై ప్రభావం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









