ప్రైవేట్ స్కూళ్లలో ఆన్ లైన్ లెర్నింగ్ పొడిగింపు
- April 22, 2024
యూఏఈ: దుబాయ్, షార్జా ఎమిరేట్లోని ప్రైవేట్ పాఠశాలలకు దూరవిద్యా విధానాన్ని ఏప్రిల్ 22 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 16న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు ఆన్ లైన్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నాయి. ఈమేరకు దుబాయ్ యొక్క నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) కీలక ప్రకటన చేసింది. పునర్ ప్రారంభించే ముందు స్కూల్స్ యాజమాన్యాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో దుబాయ్లోని అనేక పరిసరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు రహదారులు, ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. పబ్లిక్ రవాణా, మెట్రో సేవలపై ప్రభావం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు