ప్రైవేట్ స్కూళ్లలో ఆన్ లైన్ లెర్నింగ్ పొడిగింపు
- April 22, 2024యూఏఈ: దుబాయ్, షార్జా ఎమిరేట్లోని ప్రైవేట్ పాఠశాలలకు దూరవిద్యా విధానాన్ని ఏప్రిల్ 22 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 16న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు ఆన్ లైన్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నాయి. ఈమేరకు దుబాయ్ యొక్క నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) కీలక ప్రకటన చేసింది. పునర్ ప్రారంభించే ముందు స్కూల్స్ యాజమాన్యాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో దుబాయ్లోని అనేక పరిసరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు రహదారులు, ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. పబ్లిక్ రవాణా, మెట్రో సేవలపై ప్రభావం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం