ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- April 24, 2024మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ చారిత్రక పర్యటన.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అతని సమావేశం అభివృద్ధి చెందిన రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ చెప్పారు. రెండు దేశాల దృఢమైన సంబంధాలు, శాశ్వతమైన స్నేహం ఉందన్నారు. రాజకీయంగా, భద్రత పరంగా, సాంస్కృతికంగా మరియు సామాజికంగా వారిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలు.. రంగాలను మెరుగుపరిచే విధంగా రెండు దేశాల నాయకత్వాల ఆదేశాలను అమలు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మా సోదరులతో కలిసి పని చేస్తామని మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?