ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ

- April 24, 2024 , by Maagulf
ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ

మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ చారిత్రక పర్యటన.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో అతని సమావేశం అభివృద్ధి చెందిన రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ చెప్పారు. రెండు దేశాల దృఢమైన సంబంధాలు, శాశ్వతమైన స్నేహం ఉందన్నారు. రాజకీయంగా, భద్రత పరంగా, సాంస్కృతికంగా మరియు సామాజికంగా వారిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.  ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలు.. రంగాలను మెరుగుపరిచే విధంగా రెండు దేశాల నాయకత్వాల ఆదేశాలను అమలు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని మా సోదరులతో కలిసి పని చేస్తామని మంత్రి వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com