యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- April 28, 2024
యూఏఈ: శాంతి, ప్రేమ మరియు సామరస్య సందేశాన్ని ప్రచారం చేయాలని కోరుతూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI) పారిష్ అబుదాబిలో తన మొదటి చర్చిని ఆదివారం ప్రారంభించనుంది. ఈ మేరకు వివరాలను కేరళ డియోసెస్ బిషప్ రెవ. డాక్టర్ మలయిల్ సాబు కోశి చెరియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. "వివిధ మతాలు మరియు విశ్వాసాలను ఆచరించడంలో మరియు ప్రార్థనా స్థలాల నిర్మాణానికి భూమి ఇవ్వడంలో ఇక్కడి ప్రవాస సమాజానికి స్వేచ్ఛను అందించినందుకు యూఏఈ పాలకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.’’ అని బిషప్ చెరియన్ తెలిపారు.
అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బహుమతిగా అందజేసిన అబు మురీఖాలోని 4.37 ఎకరాల స్థలంలో చర్చిని నిర్మించారు. సరిగ్గా కొత్త చర్చి ఫిబ్రవరి 14న ప్రారంభించబడిన BAPS హిందూ దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చర్చి కాంప్లెక్స్లో 880 కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయవచ్చు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









