అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 07, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కొత్తగా నియమితులైన అహ్మదీ గవర్నరేట్ గవర్నర్ హెచ్.ఇ. షేక్ హమద్ సలేం అల్-హమూద్ అల్-సబాను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్గా నియమితులైన ఆయనను రాయబారి అభినందనలు తెలియజేశారు. తన గవర్నరేట్లోని భారతీయ కమ్యూనిటీ, సంక్షేమానికి చేపట్టిన చర్యలకు రాయబారి గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!