అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి

- May 07, 2024 , by Maagulf
అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కొత్తగా నియమితులైన అహ్మదీ గవర్నరేట్ గవర్నర్ హెచ్.ఇ. షేక్ హమద్ సలేం అల్-హమూద్ అల్-సబాను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్‌గా నియమితులైన ఆయనను రాయబారి అభినందనలు తెలియజేశారు. తన గవర్నరేట్‌లోని భారతీయ కమ్యూనిటీ, సంక్షేమానికి చేపట్టిన చర్యలకు రాయబారి గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com