అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 07, 2024కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కొత్తగా నియమితులైన అహ్మదీ గవర్నరేట్ గవర్నర్ హెచ్.ఇ. షేక్ హమద్ సలేం అల్-హమూద్ అల్-సబాను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్గా నియమితులైన ఆయనను రాయబారి అభినందనలు తెలియజేశారు. తన గవర్నరేట్లోని భారతీయ కమ్యూనిటీ, సంక్షేమానికి చేపట్టిన చర్యలకు రాయబారి గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..