బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- May 14, 2024
యూఏఈ: మే 12న 'అల్ షుర్తాన్' రాశి కనిపించిన తర్వాత యూఏఈ లో వేసవి సీజన్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వేడితో పాటు, బీచ్కి వెళ్లేవారు 'అల్ సయురా' లేదా డ్రాయింగ్ కరెంట్ అని పిలువబడే ప్రమాదకరమైన ప్రవాహాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రెసిడెంట్ ఇబ్రహీం అల్ జర్వాన్ సూచించారు. ప్రజలను సముద్రంలోకి లాగే 'అల్ సయూరా' అని పిలువబడే ప్రమాదకరమైన ప్రవాహాలు ఏర్పడటం గురించి అల్ జర్వాన్ బీచ్కి వెళ్లేవారిని హెచ్చరించాడు. అల్ జర్వాన్ ప్రకారం, ఈ సీజన్లో ఖర్జూరాలు, అత్తి పండ్లు మరియు మామిడి పండ్ల రాక మొదలవుతుంది. దాంతోపాటు అరేబియా గల్ఫ్లో ఫిషింగ్ సీజన్ ప్రారంభం అవుతుంది.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









