బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- May 14, 2024
యూఏఈ: మే 12న 'అల్ షుర్తాన్' రాశి కనిపించిన తర్వాత యూఏఈ లో వేసవి సీజన్ ప్రారంభమైంది. దీంతో దేశంలో ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వేడితో పాటు, బీచ్కి వెళ్లేవారు 'అల్ సయురా' లేదా డ్రాయింగ్ కరెంట్ అని పిలువబడే ప్రమాదకరమైన ప్రవాహాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రెసిడెంట్ ఇబ్రహీం అల్ జర్వాన్ సూచించారు. ప్రజలను సముద్రంలోకి లాగే 'అల్ సయూరా' అని పిలువబడే ప్రమాదకరమైన ప్రవాహాలు ఏర్పడటం గురించి అల్ జర్వాన్ బీచ్కి వెళ్లేవారిని హెచ్చరించాడు. అల్ జర్వాన్ ప్రకారం, ఈ సీజన్లో ఖర్జూరాలు, అత్తి పండ్లు మరియు మామిడి పండ్ల రాక మొదలవుతుంది. దాంతోపాటు అరేబియా గల్ఫ్లో ఫిషింగ్ సీజన్ ప్రారంభం అవుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







