బహ్రెయిన్ జనసేన ఆధ్వర్యంలో 100 % strike సెలెబ్రేషన్స్
- June 18, 2024
మనామా: బహ్రెయిన్ గల్ఫ్ సేన జనసేన కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో జనసేన 100% స్ట్రైక్ సాధించిన సందర్భంగా బహ్రెయిన్ లో నివసిస్తున్న జనసైనికులు వీర మహిళలు జనసేన జయకేతనం అంటూ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకొని పద్మ విభూషణ అవార్డుస్తున్న సందర్భంగా అందరూ లేచి నిలబడి మొత్తం స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ కేరింతలతో చప్పట్లు కొట్టారు.
బహ్రెయిన్ జనసేన కన్వీనర్ రాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చారని అమ్మ నాన్న చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.
పలువురు కమిటీ సభ్యులు తన ప్రసంగాలతో అభిమానులను ఆకట్టుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.బహ్రెయిన్ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 500 మంది వరకు తెలుగువారు వచ్చి ఆనందంతో ఈ విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు.



తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









