బహ్రెయిన్ జనసేన ఆధ్వర్యంలో 100 % strike సెలెబ్రేషన్స్
- June 18, 2024
మనామా: బహ్రెయిన్ గల్ఫ్ సేన జనసేన కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో జనసేన 100% స్ట్రైక్ సాధించిన సందర్భంగా బహ్రెయిన్ లో నివసిస్తున్న జనసైనికులు వీర మహిళలు జనసేన జయకేతనం అంటూ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకొని పద్మ విభూషణ అవార్డుస్తున్న సందర్భంగా అందరూ లేచి నిలబడి మొత్తం స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ కేరింతలతో చప్పట్లు కొట్టారు.
బహ్రెయిన్ జనసేన కన్వీనర్ రాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చారని అమ్మ నాన్న చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.
పలువురు కమిటీ సభ్యులు తన ప్రసంగాలతో అభిమానులను ఆకట్టుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.బహ్రెయిన్ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 500 మంది వరకు తెలుగువారు వచ్చి ఆనందంతో ఈ విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు.



తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









