బహ్రెయిన్ జనసేన ఆధ్వర్యంలో 100 % strike సెలెబ్రేషన్స్
- June 18, 2024
మనామా: బహ్రెయిన్ గల్ఫ్ సేన జనసేన కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో జనసేన 100% స్ట్రైక్ సాధించిన సందర్భంగా బహ్రెయిన్ లో నివసిస్తున్న జనసైనికులు వీర మహిళలు జనసేన జయకేతనం అంటూ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకొని పద్మ విభూషణ అవార్డుస్తున్న సందర్భంగా అందరూ లేచి నిలబడి మొత్తం స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ కేరింతలతో చప్పట్లు కొట్టారు.
బహ్రెయిన్ జనసేన కన్వీనర్ రాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చారని అమ్మ నాన్న చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.
పలువురు కమిటీ సభ్యులు తన ప్రసంగాలతో అభిమానులను ఆకట్టుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.బహ్రెయిన్ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 500 మంది వరకు తెలుగువారు వచ్చి ఆనందంతో ఈ విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు.
తాజా వార్తలు
- హజ్ వ్యాక్సినేషన్.. ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కీలక అప్డేట్..!!
- నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- కువైట్లో డ్రైవర్ను చంపిన ఓనర్ కు ఉరిశిక్ష..!!
- యూఏఈలో ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు..!!
- ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- మక్కాలో నలుగురు చైనా జాతీయులు అరెస్టు..!!
- తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..