ఇండియా-ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష
- June 19, 2024
మస్కట్: ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీకు ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడి నిర్ణయంపై ఇద్దరు మంత్రులు చర్చించారు. ఇండియా విదేశాంగ మంత్రిగా తిరిగి నియమితులైన సందర్భంగా విదేశాంగ మంత్రి తన భారత సహచరుడు జైశంకర్ ను అభినందించారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







