జూన్ 18న విడుదల కానున్న 'రోజులు మారాయి' ఆడియో
- June 12, 2016
దర్శకుడు మారుతి కథతో ఎస్వీఎస్ పతాకంపై దిల్రాజు సమర్పణలో వస్తున్న చిత్రం 'రోజులుమారాయి'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల తేదీ ఖరారైంది. కృతిక, తేజస్వి, చేతన్ మద్దినేని, పార్వతీశం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను సోమవారం విడుదల చేయనున్నారు. అదేవిధంగా చిత్రం ఆడియోను 18న విడుదల చేయనున్నట్లు దానికి సంబంధించిన కొత్తపోస్టర్ను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. జి.శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం.మురళీకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







