ప్రార్థనా స్థలాలపై ఉగ్రవాదుల దాడి.. ఖండించిన ఒమన్
- June 26, 2024
మస్కట్: రష్యన్ ఫెడరేషన్లోని రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్లోని ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబాలకు ఒమన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత సహజీవనం, విభిన్న సమాజాలు మరియు సంస్కృతుల మధ్య సహనం మరియు స్ఫూర్తిని గౌరవించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







