ప్రార్థనా స్థలాలపై ఉగ్రవాదుల దాడి.. ఖండించిన ఒమన్
- June 26, 2024
మస్కట్: రష్యన్ ఫెడరేషన్లోని రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్లోని ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబాలకు ఒమన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత సహజీవనం, విభిన్న సమాజాలు మరియు సంస్కృతుల మధ్య సహనం మరియు స్ఫూర్తిని గౌరవించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









