ప్రార్థనా స్థలాలపై ఉగ్రవాదుల దాడి.. ఖండించిన ఒమన్
- June 26, 2024
మస్కట్: రష్యన్ ఫెడరేషన్లోని రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్లోని ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబాలకు ఒమన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత సహజీవనం, విభిన్న సమాజాలు మరియు సంస్కృతుల మధ్య సహనం మరియు స్ఫూర్తిని గౌరవించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









