కువైట్ క్రౌన్ ప్రిన్స్ని కలిసిన భారత రాయబారి
- June 27, 2024
కువైట్: హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-సబా కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, కువైట్లోని గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల చీఫ్లు మరియు ఆర్మీ, పోలీస్, నేషనల్ గార్డ్ సీనియర్ అధికారులను స్వీకరించారు. మంగళవారం బయాన్ ప్యాలెస్లోని అల్-సబా ఫ్యామిలీస్ దివాన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కూడా పాల్గొని యువరాజును కలిశారు. "కువైట్ రాజకుమారుడు షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను బయాన్ ప్యాలెస్లో కలవడం గౌరవంగా భావిస్తున్నాను. మూడో ప్రధానికి ఎంపికైన నరేంద్రమోదీకి క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసారు." అని సమావేశం తర్వాత రాయబారి ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









