కువైట్ క్రౌన్ ప్రిన్స్ని కలిసిన భారత రాయబారి
- June 27, 2024
కువైట్: హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-సబా కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, కువైట్లోని గుర్తింపు పొందిన దౌత్య మిషన్ల చీఫ్లు మరియు ఆర్మీ, పోలీస్, నేషనల్ గార్డ్ సీనియర్ అధికారులను స్వీకరించారు. మంగళవారం బయాన్ ప్యాలెస్లోని అల్-సబా ఫ్యామిలీస్ దివాన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కూడా పాల్గొని యువరాజును కలిశారు. "కువైట్ రాజకుమారుడు షేక్ సబా అల్-ఖాలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను బయాన్ ప్యాలెస్లో కలవడం గౌరవంగా భావిస్తున్నాను. మూడో ప్రధానికి ఎంపికైన నరేంద్రమోదీకి క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసారు." అని సమావేశం తర్వాత రాయబారి ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







