కువైట్ లో ముగియనున్న క్షమాభిక్ష పథకం..కీలక సమీక్ష
- June 28, 2024
కువైట్: జూన్ 30తో క్షమాభిక్ష పథకం ముగియనున్నందున రెసిడెన్సీ ఉల్లంఘించిన వారిపై భద్రతా ప్రచారాల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు వివిధ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రత్యేక దళాల వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అధ్యక్షత వహించారు.
అంతర్గత మంత్రిత్వ శాఖ మార్చి 17 నుండి జూన్ 17 వరకు క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించింది, అనంతరం జూన్ 30 వరకు దానిని పొడిగించబడింది. రెసిడెన్సీ చట్టం ఉల్లంఘించినవారు ఎటువంటి పెనాల్టీ లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి మరియు కొత్త వీసాపై తిరిగి రావడానికి లేదా వారి ఉల్లంఘనలను పరిష్కరించుకోవడానికి అనుమతించారు. క్షమాభిక్ష కాలంలో దేశం విడిచి వెళ్లని లేదా వారి బసను చట్టబద్ధం చేయని, ఉల్లంఘించిన వారిపై అన్ని గవర్నరేట్లలో భద్రతా ప్రచారాలను ఎలా నిర్వహించాలనే దానిపై ఈ సమావేశం సమీక్షించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







