సూడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- June 29, 2024
యూఏఈ: సుడాన్లో కొనసాగుతున్న సంఘర్షణలో ఎమిరాటీ ప్రమేయం ఉందనే ఆరోపణలను యూఏఈ తీవ్రంగా ఖండించింది. వాటిని పూర్తిగా కల్పితాలుగా కొట్టిపారేసింది. గ్లోబల్ బాడీకి సూడానీస్ ప్రతినిధి జూన్ 10న UN భద్రతా మండలికి పంపిన ఒక లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. " ఆయా పాస్పోర్ట్ల డేటా పేజీల ఫోటోకాపీలు, వాటిలో కొన్ని స్పష్టంగా గడువు ముగిసినవి ఉన్నాయి. వాటిలో కొన్ని వేరే దేశం నుండి పాస్పోర్ట్లు" అని ప్రకటనలో తెలిపింది. మరికొందరు వివాదానికి ముందే సుడాన్కు ప్రయాణించారని పేర్కొన్నారు. యూఏఈ జాతీయులను గతంలో సుడానీస్ అధికారులు.. రెండు సోదర దేశాల మధ్య వ్యాపార సంబంధాలను నిర్మించే ప్రయత్నాలలో భాగంగా స్వాగతించారని గుర్తుచేశారు. సూడాన్ సంఘర్షణలో ప్రభుత్వ వ్యతిరేక పార్టీకి ఎమిరేట్స్ ఆయుధాలు, మద్దతును అందిస్తున్నట్లు ఆరోపణలపై రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







