డ్రైవ్ సందర్భంగా గొడవ..స్నేహితుడి పై దాడి..!
- July 07, 2024
మనామా: స్నేహితుల సాధారణ కారు ప్రయాణం హింసాత్మకంగా మారింది. స్నేహితుల దాడిలో ఒక వ్యక్తి 3% శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నాడు. "మేము డ్రైవింగ్ చేస్తున్నాము. అకస్మాత్తుగా గొడవ జరిగింది."అని 28 ఏళ్ల బాధితుడు వివరించాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడు. ఒక వైద్య నివేదిక బాధితుడి ఎడమ చెవికి గాయం అయినట్లు నిర్ధారించింది. ఇది అతని ప్రస్తుత స్థితిని 3% శాశ్వత వైకల్యంగా వర్గీకరించారు. ఈ కేసును హైకోర్టు జులై 8వ తేదీన విచారించనుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









