డ్రైవ్ సందర్భంగా గొడవ..స్నేహితుడి పై దాడి..!
- July 07, 2024
మనామా: స్నేహితుల సాధారణ కారు ప్రయాణం హింసాత్మకంగా మారింది. స్నేహితుల దాడిలో ఒక వ్యక్తి 3% శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నాడు. "మేము డ్రైవింగ్ చేస్తున్నాము. అకస్మాత్తుగా గొడవ జరిగింది."అని 28 ఏళ్ల బాధితుడు వివరించాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడు. ఒక వైద్య నివేదిక బాధితుడి ఎడమ చెవికి గాయం అయినట్లు నిర్ధారించింది. ఇది అతని ప్రస్తుత స్థితిని 3% శాశ్వత వైకల్యంగా వర్గీకరించారు. ఈ కేసును హైకోర్టు జులై 8వ తేదీన విచారించనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







