వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు dhs15 మిలియన్ల పరిహారం
- July 19, 2024
యూఏఈ: ఇటీవలి వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతిన్న వ్యక్తులకు పరిహారం విలువను Dhs50,000కు పెంచుతూ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ డా. సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం పరిహారం Dhs15.330 మిలియన్లుగా అంచనా వేయబడిందని, దీని వలన 618 కేసులకు ప్రయోజనం చేకూరుతుందని, సంబంధించిన లబ్ధిదారులకు పరిహారం పంపిణీని వెంటనే ప్రారంభించాలని షార్జా సామాజిక సేవల విభాగాన్ని ఆదేశించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







