10వ తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్..
- July 21, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ అయినా ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో 10వ తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల అయింది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోస్ట్ ఆఫీస్ సేవలను మరింతగా చేరువ చేసేందుకు జిల్లాలోని మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న BPM/ABPM పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ప్రకటన వెలువడగా ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.
అయితే ఈ నోటిఫికేషన్స్ లో భాగంగా కర్నూలు జిల్లాలోని మండల కేంద్రాల్లో 37 పోస్టులు భర్తీ కానున్నాయి.అదే విధంగా నంద్యాల జిల్లా డివిజన్ పరిధిలోని మండల కేంద్రాల్లో 35 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన సంస్థ వాటిని భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇండియన్ పోస్టల్ సర్వీస్ అనే వెబ్సైటు లో పొందుపరిచింది.ఈ పోస్టులకు సంబంధించి పదవ పాసైన వారు అర్హులుగా తెలిపింది. పదవ తరగతి పాస్ అయి నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు ఎందుకు అర్హులని తెలిపింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







