10వ తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్..
- July 21, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ అయినా ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో 10వ తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల అయింది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోస్ట్ ఆఫీస్ సేవలను మరింతగా చేరువ చేసేందుకు జిల్లాలోని మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న BPM/ABPM పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ప్రకటన వెలువడగా ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.
అయితే ఈ నోటిఫికేషన్స్ లో భాగంగా కర్నూలు జిల్లాలోని మండల కేంద్రాల్లో 37 పోస్టులు భర్తీ కానున్నాయి.అదే విధంగా నంద్యాల జిల్లా డివిజన్ పరిధిలోని మండల కేంద్రాల్లో 35 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన సంస్థ వాటిని భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇండియన్ పోస్టల్ సర్వీస్ అనే వెబ్సైటు లో పొందుపరిచింది.ఈ పోస్టులకు సంబంధించి పదవ పాసైన వారు అర్హులుగా తెలిపింది. పదవ తరగతి పాస్ అయి నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు ఎందుకు అర్హులని తెలిపింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







