ముద్రగడ దీక్ష ఏడో రోజుకు చేరింది
- June 14, 2016
తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం చేపట్టిన దీక్ష ఏడో రోజుకు చేరింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఆయన బుధవారం ఉదయం కూడా రక్తపరీక్షలకు అంగీకరించలేదని వైద్యవిధాన పరిషత్ సమన్వయ అధికారి డాక్టర్ రమేశ్ కిషోర్ తెలిపారు. రెండు గంటలకోసారి బీపీ పరీక్షించడానికి ముద్రగడ అంగీకరించినట్లు వెల్లడించారు. బీపీ 130/80 ఉందని, ఈ రోజు సాయంత్రం లోపు కుటుంబ సభ్యుల సహకారంతో వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ముద్రగడ భార్య, కోడలికి వైద్యం అదిస్తున్నామని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







