ప్యాసింజర్ బోర్డింగ్ సిస్టమ్ పై ఒమన్ ఎయిర్ నోటీసు జారీ
- August 02, 2024
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్ట్ 4 నుంచి అమల్లోకి వచ్చే తమ ప్యాసింజర్ బోర్డింగ్ సిస్టమ్ (పిబిఎస్)లో మార్పులను ఒమన్ ఎయిర్పోర్ట్స్ ప్రకటించింది. ప్రయాణీకులు ఇప్పుడు తమ విమానం బయలుదేరే సమయానికి కనీసం 40 నిమిషాల ముందు ఎలక్ట్రానిక్ బోర్డింగ్ గేట్లకు రిపోర్ట్ చేయాలి. 40 నిమిషాల మార్క్ తర్వాత బోర్డింగ్ గేట్లకు యాక్సెస్ పరిమితం చేయబడుతుందని తెలిపింది. చెక్-ఇన్ విధానాలు మారవు మరియు విమానం బయలుదేరడానికి 60 నిమిషాల ముందు మూసివేయబడతాయి. ఓమన్ ఎయిర్ బోర్డింగ్ గేట్ల వద్దకు సమయానికి చేరుకోవడం ముఖ్యమని తన నోటీసుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









