షువైఖ్ పోర్టులో తనిఖీలు..భారీగా లిక్కర్ సీజ్
- August 02, 2024
కువైట్: షువైఖ్ పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు ఓ ఆసియా దేశం నుండి వస్తున్న 40 అడుగుల కంటైనర్ను తనీఖీ చేయగా, ఇందులో పెద్ద మొత్తంలో మద్యం దాచినట్టు గుర్తించారు. అధికారుల కథనం ప్రకారం.. నిషిద్ధ వస్తువులు గృహోపకరణాలుగా పేర్కొన్నారని, అయితే తనిఖీల్లో అధికారులు 6 వేర్వేరు బ్రాండ్లకు చెందిన సుమారు 12,000 మద్యం బాటిళ్లను గుర్తించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









