షువైఖ్ పోర్టులో తనిఖీలు..భారీగా లిక్కర్ సీజ్
- August 02, 2024
కువైట్: షువైఖ్ పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు ఓ ఆసియా దేశం నుండి వస్తున్న 40 అడుగుల కంటైనర్ను తనీఖీ చేయగా, ఇందులో పెద్ద మొత్తంలో మద్యం దాచినట్టు గుర్తించారు. అధికారుల కథనం ప్రకారం.. నిషిద్ధ వస్తువులు గృహోపకరణాలుగా పేర్కొన్నారని, అయితే తనిఖీల్లో అధికారులు 6 వేర్వేరు బ్రాండ్లకు చెందిన సుమారు 12,000 మద్యం బాటిళ్లను గుర్తించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







