షువైఖ్ పోర్టులో తనిఖీలు..భారీగా లిక్కర్ సీజ్
- August 02, 2024
కువైట్: షువైఖ్ పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు ఓ ఆసియా దేశం నుండి వస్తున్న 40 అడుగుల కంటైనర్ను తనీఖీ చేయగా, ఇందులో పెద్ద మొత్తంలో మద్యం దాచినట్టు గుర్తించారు. అధికారుల కథనం ప్రకారం.. నిషిద్ధ వస్తువులు గృహోపకరణాలుగా పేర్కొన్నారని, అయితే తనిఖీల్లో అధికారులు 6 వేర్వేరు బ్రాండ్లకు చెందిన సుమారు 12,000 మద్యం బాటిళ్లను గుర్తించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!