షువైఖ్ పోర్టులో తనిఖీలు..భారీగా లిక్కర్ సీజ్
- August 02, 2024
కువైట్: షువైఖ్ పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు ఓ ఆసియా దేశం నుండి వస్తున్న 40 అడుగుల కంటైనర్ను తనీఖీ చేయగా, ఇందులో పెద్ద మొత్తంలో మద్యం దాచినట్టు గుర్తించారు. అధికారుల కథనం ప్రకారం.. నిషిద్ధ వస్తువులు గృహోపకరణాలుగా పేర్కొన్నారని, అయితే తనిఖీల్లో అధికారులు 6 వేర్వేరు బ్రాండ్లకు చెందిన సుమారు 12,000 మద్యం బాటిళ్లను గుర్తించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- Insta TV యాప్ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!







