గాజా పరిణామాలపై చర్చించిన అమెరికా అధ్యక్షుడు, అమీర్..!
- August 24, 2024
దోహా: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ హెచ్ఈ జో బిడెన్తో గాజా, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పరిస్థితుల గురించి అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ చర్చించారు. అలాగే ఉమ్మడి మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఫోన్ కాల్లో చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు మరింత మద్దతునిచ్చే మార్గాలపై సమీక్షించారు. అదే సమయంలో తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







