గాజా పరిణామాలపై చర్చించిన అమెరికా అధ్యక్షుడు, అమీర్..!
- August 24, 2024
దోహా: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ హెచ్ఈ జో బిడెన్తో గాజా, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పరిస్థితుల గురించి అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ చర్చించారు. అలాగే ఉమ్మడి మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఫోన్ కాల్లో చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు మరింత మద్దతునిచ్చే మార్గాలపై సమీక్షించారు. అదే సమయంలో తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









