ఐదు కాంప్లిమెంటరీ రైడ్స్.. దోహా మెట్రో ఆఫర్..!!
- September 16, 2024
దోహా: ట్రావెల్ కార్డ్ రిజిస్ట్రేషన్ పై డిసెంబర్ 15 వరకు ఐదు కాంప్లిమెంటరీ ప్రయాణాల ఆఫర్ను దోహా మెట్రో & లుసైల్ ట్రామ్ ప్రకటించింది. ట్రావెల్ కార్డ్ను నమోదు చేసుకోవడం ద్వారా ఆఫర్కు అర్హత పొందవచ్చు. ఆటోమేటిక్గా ఐదు కాంప్లిమెంటరీ ప్రయాణాలు అప్డేట్ అవుతాయని లుసైల్ ట్రామ్ తన వెబ్సైట్ లో వెల్లడించింది. కాంప్లిమెంటరీ ప్రయాణాల యాక్టివేషన్ తర్వాత మూడు నెలల పాటు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. వెబ్సైట్ లేదా ఖతార్ రైల్ యాప్ ద్వారా లాగిన్ అయి ట్రావెల్కార్డును యాక్టివేట్ చేసుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









