ఆసియా దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్ళిన మోదీ
- July 06, 2015
ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. 8 రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఐదు మధ్య ఆసియా దేశాలతో పాటు రష్యాకు వెళతారు. సోమవారం ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మోదీ తొలుత ఉజ్బెకిస్థాన్ కు బయల్దేరివెళ్లారు. ఆ తర్వాత కజకిస్థాన్ కు వెళతారు. జూలై 6-8 మధ్యన మోదీ ఈ రెండు దేశాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 8-10 తేదీల మధ్యన రష్యాలో జరిగే బ్రిక్స్, ఎస్ సీఓ సదస్సుల్లో పాల్గొంటారు. జూలై 10-13 మధ్యన తుర్కెమినిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ దేశాల్లో పర్యటిస్తారు. వాణిజ్యం, ఇంధనం, ఉగ్రవాద నిర్మూలన, పరస్పర సహాకరం వంటి విషయాలపై మోదీ కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









