కువైట్లో పర్యటించనున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్..!!
- October 08, 2024
యూఏఈ: యూఏఈ ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అక్టోబర్ 8 నుండి కువైట్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ పర్యటన యూఏఈ-కువైట్ల మధ్య బలమైన సోదర సంబంధాలను, వివిధ రంగాలలో వారి కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి గల్ఫ్ సహకారాన్ని మరింత ప్రోత్సహించడానికి కీలకమైన రంగాలలో సహకారాన్ని మెరుగుపరచడానికి కొత్త అవకాశాలను అన్వేషించడం కూడా ఈ పర్యటన లక్ష్యం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







