42 కిలోల మాదక ద్రవ్యాలు..23 మంది అరెస్ట్..!!
- October 19, 2024
కువైట్: 23మంది అనుమానితులను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 42 కిలోల మాదక ద్రవ్యాలు, 9,000 హాలూసినోజెన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు. సమాజంలోని మాదకద్రవ్యాలు, అక్రమ పదార్థాల వ్యాప్తిని నిరోధించడానికి లా ఫోర్స్ ప్రయత్నాన్ని మంత్రిత్వ శాఖ అభినందించింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









