42 కిలోల మాదక ద్రవ్యాలు..23 మంది అరెస్ట్..!!
- October 19, 2024
కువైట్: 23మంది అనుమానితులను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 42 కిలోల మాదక ద్రవ్యాలు, 9,000 హాలూసినోజెన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు. సమాజంలోని మాదకద్రవ్యాలు, అక్రమ పదార్థాల వ్యాప్తిని నిరోధించడానికి లా ఫోర్స్ ప్రయత్నాన్ని మంత్రిత్వ శాఖ అభినందించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









