ఒమన్ పోస్టల్ సర్వీసెస్ చట్టంలో కీలక మార్పులు..!!
- October 22, 2024
మస్కట్: తపాలా సేవలను నియంత్రించే చట్టానికి రెగ్యులేటరీ అథారిటీ (TRA) కీలక మార్పులు చేసింది. తపాలా సేవల రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధితో పోటీ పడేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది లబ్ధిదారులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఇ-కామర్స్ టెక్నాలజీలను తాజాగా ప్రవేశపెట్టారు. ముసాయిదా నియంత్రణ చట్టం..తపాలా సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్లను పొందేందుకు ఆసక్తి ఉన్న పార్టీల నిబంధనలు, షరతులను నిర్దేశించింది. ఆధునిక పరిణామాలకు అనుగుణంగా అనువైన నియంత్రణ వాతావరణాన్ని నెలకొల్పడం, లబ్ధిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) సాధికారత కల్పించడం, స్థానిక సంస్థలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను కొత్తగా తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









