ఏపీ: డ్రోన్ షోకు ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డులు..
- October 22, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా నది తీరంలో నిర్వ#హంచిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం పున్నమి ఘాట్ వేదికగా జరిగిన ఈ డ్రోన్ షోకి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
కాగా, 5,500 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద ప్రదర్శనను తొలిసారిగా నిర్వహించారు.దీంతో డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది.ఈ సందర్భంగా డ్రోన్ షో అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్లను అందజేశారు.
డ్రోన్ షో అందుకున్న ఐదు రికార్డులు..
లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి
నదీ తీరాన లార్జెస్ట్ ల్యాండ్మార్క్
అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి
అతిపెద్ద ఏరియల్ లోగో ఆకృతి
అతిపెద్ద విమానాకృతి
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









