రమదాన్ సందర్భంగా తనిఖీలు విస్తృతం
- June 22, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మూడో వారం కూడా ఉధృతంగా ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. దేశంలోని 1,400 ఔట్లెట్స్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. యాక్సెసరీస్, క్లాత్స్, ఫుడ్ స్టఫ్, అలాగే కూరగాయలు పళ్ళ అమ్మకాలపై తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 2008 చట్టం 8 వ నిబంధనల ఉల్లంఘన కింద 19 విభాగాల్లో కేసులు నమోదు చేశారు. ధరలు పెంచడం, సరైన అనుమతులు లేకుండా విక్రయించడం, ఆయా వస్తువులపై నిర్ధారిత ధరల్ని పేర్కొనకపోవడం వంటివి గుర్తించారు అధికారులు. నిబందనల్ని ఉల్లంఘించినవారికి తీవ్రతను బట్టి 3000 ఖతారీ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







