ప్రవాసీ భారతీయ దివస్ వెబ్సైట్ ప్రారంభం
- November 13, 2024
కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కలిసి న్యూఢిల్లీలో ప్రవాసీ భారతీయ దివస్ 2025 కోసం వెబ్సైట్ను ప్రారంభించారు. వెబ్సైట్ https://pbdindia.gov.in/లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ ప్రారంభం కువైట్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. దీనికి భారతీయ కమ్యూనిటీ సభ్యులు, ఎంబసీ అధికారులు హాజరయ్యారు. ఈవెంట్ ఆన్లైన్లో కూడా ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ సంవత్సరం మూడు రోజుల జాతీయ స్థాయి ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 8, 2025 నుండి భువనేశ్వర్లో జరగనుంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







