ప్రవాసీ భారతీయ దివస్ వెబ్సైట్ ప్రారంభం
- November 13, 2024
కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కలిసి న్యూఢిల్లీలో ప్రవాసీ భారతీయ దివస్ 2025 కోసం వెబ్సైట్ను ప్రారంభించారు. వెబ్సైట్ https://pbdindia.gov.in/లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ ప్రారంభం కువైట్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. దీనికి భారతీయ కమ్యూనిటీ సభ్యులు, ఎంబసీ అధికారులు హాజరయ్యారు. ఈవెంట్ ఆన్లైన్లో కూడా ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ సంవత్సరం మూడు రోజుల జాతీయ స్థాయి ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 8, 2025 నుండి భువనేశ్వర్లో జరగనుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









