ప్రవాసీ భారతీయ దివస్ వెబ్సైట్ ప్రారంభం
- November 13, 2024
కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కలిసి న్యూఢిల్లీలో ప్రవాసీ భారతీయ దివస్ 2025 కోసం వెబ్సైట్ను ప్రారంభించారు. వెబ్సైట్ https://pbdindia.gov.in/లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ ప్రారంభం కువైట్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. దీనికి భారతీయ కమ్యూనిటీ సభ్యులు, ఎంబసీ అధికారులు హాజరయ్యారు. ఈవెంట్ ఆన్లైన్లో కూడా ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ సంవత్సరం మూడు రోజుల జాతీయ స్థాయి ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 8, 2025 నుండి భువనేశ్వర్లో జరగనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







