ప్రవాసీ భారతీయ దివస్ వెబ్సైట్ ప్రారంభం
- November 13, 2024
కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కలిసి న్యూఢిల్లీలో ప్రవాసీ భారతీయ దివస్ 2025 కోసం వెబ్సైట్ను ప్రారంభించారు. వెబ్సైట్ https://pbdindia.gov.in/లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ ప్రారంభం కువైట్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. దీనికి భారతీయ కమ్యూనిటీ సభ్యులు, ఎంబసీ అధికారులు హాజరయ్యారు. ఈవెంట్ ఆన్లైన్లో కూడా ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ సంవత్సరం మూడు రోజుల జాతీయ స్థాయి ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 8, 2025 నుండి భువనేశ్వర్లో జరగనుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









