ప్రవాసీ భారతీయ దివస్ వెబ్సైట్ ప్రారంభం
- November 13, 2024
కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కలిసి న్యూఢిల్లీలో ప్రవాసీ భారతీయ దివస్ 2025 కోసం వెబ్సైట్ను ప్రారంభించారు. వెబ్సైట్ https://pbdindia.gov.in/లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ ప్రారంభం కువైట్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. దీనికి భారతీయ కమ్యూనిటీ సభ్యులు, ఎంబసీ అధికారులు హాజరయ్యారు. ఈవెంట్ ఆన్లైన్లో కూడా ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ సంవత్సరం మూడు రోజుల జాతీయ స్థాయి ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 8, 2025 నుండి భువనేశ్వర్లో జరగనుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







