షార్జాలో ఖైదీల విడుదలపై కొత్త నిబంధనలు..!!
- December 11, 2024
యూఏఈ: షార్జాలో ఖైదీల విడుదలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించారు. ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. షార్జాలోని ఖైదీలను షరతులతో విడుదల మంజూరు చేయబడవచ్చు. ఖైదీ తన శిక్షలో మూడొంతుల కాలం తర్వాత పెరోల్పై విడుదల చేయవచ్చని పేర్కొంది. యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఉంటే షరతులతో కూడిన విడుదలను మంజూరు చేయవచ్చు. అయితే, ఖైదీల విడుదలపై షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమిరేట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తెలియజేసి, వారి నిర్ణయం ఆధారంగా ఖైదీలను విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి