షార్జాలో ఖైదీల విడుదలపై కొత్త నిబంధనలు..!!
- December 11, 2024
యూఏఈ: షార్జాలో ఖైదీల విడుదలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించారు. ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. షార్జాలోని ఖైదీలను షరతులతో విడుదల మంజూరు చేయబడవచ్చు. ఖైదీ తన శిక్షలో మూడొంతుల కాలం తర్వాత పెరోల్పై విడుదల చేయవచ్చని పేర్కొంది. యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఉంటే షరతులతో కూడిన విడుదలను మంజూరు చేయవచ్చు. అయితే, ఖైదీల విడుదలపై షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమిరేట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తెలియజేసి, వారి నిర్ణయం ఆధారంగా ఖైదీలను విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







