ఇజ్రాయెల్ బాంబు దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- December 15, 2024
రియాద్: సెంట్రల్ గాజాలోని అల్-నుసీరత్ క్యాంపుపై ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడి చేయడాన్ని సౌదీ అరేబియా ఖండించింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దురాగతాలకు అంతర్జాతీయ సమాజం వైఫల్యాన్ని ఎండగట్టింది. ఇజ్రాయెల్ దళాలు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాలను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. అలాగే అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చింది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ శరణార్థి శిబిరంపై గురువారం ఇజ్రాయెల్ దాడి చేయడంతో 150 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







