ఇజ్రాయెల్ బాంబు దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- December 15, 2024
రియాద్: సెంట్రల్ గాజాలోని అల్-నుసీరత్ క్యాంపుపై ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడి చేయడాన్ని సౌదీ అరేబియా ఖండించింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దురాగతాలకు అంతర్జాతీయ సమాజం వైఫల్యాన్ని ఎండగట్టింది. ఇజ్రాయెల్ దళాలు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాలను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. అలాగే అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చింది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ శరణార్థి శిబిరంపై గురువారం ఇజ్రాయెల్ దాడి చేయడంతో 150 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









