ఇజ్రాయెల్ బాంబు దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- December 15, 2024
రియాద్: సెంట్రల్ గాజాలోని అల్-నుసీరత్ క్యాంపుపై ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడి చేయడాన్ని సౌదీ అరేబియా ఖండించింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దురాగతాలకు అంతర్జాతీయ సమాజం వైఫల్యాన్ని ఎండగట్టింది. ఇజ్రాయెల్ దళాలు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాలను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. అలాగే అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చింది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ శరణార్థి శిబిరంపై గురువారం ఇజ్రాయెల్ దాడి చేయడంతో 150 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి