ఇజ్రాయెల్ బాంబు దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- December 15, 2024
రియాద్: సెంట్రల్ గాజాలోని అల్-నుసీరత్ క్యాంపుపై ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడి చేయడాన్ని సౌదీ అరేబియా ఖండించింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దురాగతాలకు అంతర్జాతీయ సమాజం వైఫల్యాన్ని ఎండగట్టింది. ఇజ్రాయెల్ దళాలు అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాలను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. అలాగే అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చింది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ శరణార్థి శిబిరంపై గురువారం ఇజ్రాయెల్ దాడి చేయడంతో 150 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం







