డెసర్ట్ థియేటర్ ఫెస్టివల్ను ప్రారంభించిన షార్జా రూలర్..!!
- December 15, 2024
యూఏఈ: సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి 8వ ఎడిషన్ ఎడారి థియేటర్ ఫెస్టివల్ను ప్రారంభించారు. షార్జాలోని అల్ ఖోహైఫ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమం డిసెంబర్ 17 వరకు కొనసాగుతుంది . అరేబియా ఎడారి వాతావరణాలు, సంప్రదాయాలు, థియేట్రికల్ ఆర్ట్ ప్రదర్శన ద్వారా థియేట్రికల్ స్పేస్ ను అందిస్తుంది. ఈ సందర్భంగా షార్జా పాలకుడు అరబ్ కవి బషీర్ బిన్ అవానా రచించిన "ది రోబ్ డైడ్ ఇన్ బ్లడ్" ను తిలకించారు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతాయి. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
ఇటీవల, షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ (SDC) ఫెస్టివల్, కొనసాగుతున్న ఫోరమ్ల కోసం తన వార్షిక కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 2024లో ప్రారంభమై ఆగస్టు 2025 వరకు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







