డెసర్ట్ థియేటర్ ఫెస్టివల్ను ప్రారంభించిన షార్జా రూలర్..!!
- December 15, 2024
యూఏఈ: సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి 8వ ఎడిషన్ ఎడారి థియేటర్ ఫెస్టివల్ను ప్రారంభించారు. షార్జాలోని అల్ ఖోహైఫ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమం డిసెంబర్ 17 వరకు కొనసాగుతుంది . అరేబియా ఎడారి వాతావరణాలు, సంప్రదాయాలు, థియేట్రికల్ ఆర్ట్ ప్రదర్శన ద్వారా థియేట్రికల్ స్పేస్ ను అందిస్తుంది. ఈ సందర్భంగా షార్జా పాలకుడు అరబ్ కవి బషీర్ బిన్ అవానా రచించిన "ది రోబ్ డైడ్ ఇన్ బ్లడ్" ను తిలకించారు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతాయి. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
ఇటీవల, షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ (SDC) ఫెస్టివల్, కొనసాగుతున్న ఫోరమ్ల కోసం తన వార్షిక కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 2024లో ప్రారంభమై ఆగస్టు 2025 వరకు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి