డెసర్ట్ థియేటర్ ఫెస్టివల్ను ప్రారంభించిన షార్జా రూలర్..!!
- December 15, 2024
యూఏఈ: సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి 8వ ఎడిషన్ ఎడారి థియేటర్ ఫెస్టివల్ను ప్రారంభించారు. షార్జాలోని అల్ ఖోహైఫ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమం డిసెంబర్ 17 వరకు కొనసాగుతుంది . అరేబియా ఎడారి వాతావరణాలు, సంప్రదాయాలు, థియేట్రికల్ ఆర్ట్ ప్రదర్శన ద్వారా థియేట్రికల్ స్పేస్ ను అందిస్తుంది. ఈ సందర్భంగా షార్జా పాలకుడు అరబ్ కవి బషీర్ బిన్ అవానా రచించిన "ది రోబ్ డైడ్ ఇన్ బ్లడ్" ను తిలకించారు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతాయి. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
ఇటీవల, షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ (SDC) ఫెస్టివల్, కొనసాగుతున్న ఫోరమ్ల కోసం తన వార్షిక కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 2024లో ప్రారంభమై ఆగస్టు 2025 వరకు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







