ఢిల్లీలో 4.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 16, 2024
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీలకు పడిపోయాయి.సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు ఢిల్లీలోని వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు గాలి నాణ్యతలు కూడా తగ్గాయి.ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 351 వద్ద నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) పేర్కొంది.ఎక్యూఐ వెరీ పూర్ కేటగిరీలో వర్గీకరించినట్లు సిపిసిబి తెలిపింది. ఆదివారం రోజు ఎక్యూఐ 294 స్థాయి వద్ద నమోదయ్యాయి.మరలా తెల్లారేసరికి గాలి నాణ్యతలు క్షీణించాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









