ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ నగరాల్లో..భారత నగరాలే టాప్
- January 03, 2025
బెంగళూరు: ఓ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 2023 ఏడాదికి గానూ ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కునే నగరాల్లో భారత్లోని రెండు నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. పుణే రెండో స్థానంలో నిలిచింది. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి డ్రైవర్లు సగటున 28 నిమిషాల పాటు ట్రాఫిక్లోనే ఉంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







