స్పెషల్ క్యాంపెయిన్.. సులైబిఖాత్లో 1754 ట్రాఫిక్ జరిమానాలు జారీ..
- January 12, 2025
కువైట్: సులైబిఖాత్లో ట్రాఫిక్, భద్రతా క్యాంపెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ సందర్భంగా 1,754 ట్రాఫిక్ జరిమానాలను జారీ చేసింది. 32 మందిని అరెస్టు చేసింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది సురక్షితమైన, స్థిరమైన వాతావరణాన్ని అందించడానికి, భద్రత పబ్లిక్ ఆర్డర్ను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యూహంలో భాగమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







