స్పెషల్ క్యాంపెయిన్.. సులైబిఖాత్లో 1754 ట్రాఫిక్ జరిమానాలు జారీ..
- January 12, 2025
కువైట్: సులైబిఖాత్లో ట్రాఫిక్, భద్రతా క్యాంపెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ సందర్భంగా 1,754 ట్రాఫిక్ జరిమానాలను జారీ చేసింది. 32 మందిని అరెస్టు చేసింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది సురక్షితమైన, స్థిరమైన వాతావరణాన్ని అందించడానికి, భద్రత పబ్లిక్ ఆర్డర్ను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యూహంలో భాగమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









