ఖోఖో ప్రపంచకప్: ప్రపంచ ఛాంపియన్గా భారత్!
- January 19, 2025
న్యూ ఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్ 2025లో ఆతిథ్య భారత జట్టు ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.ఇప్పటికే భారత మహిళల జట్టు ఖో ఖో ప్రపంచకప్ను కైవసం చేసుకోగా…తాజాగా భారత పురుషుల జట్టు కూడా వరల్డ్ కన్ నెగ్గి విజయ కేతనం ఎగురవేసింది.
నేడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నేపాల్ తో తలపడిన భారత పురుషుల జట్టు 54-36 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
టోర్నీ అంతా అప్రతిహత విజయాలతో అదరగొట్టిన భారత మహిళలు, పురుషుల జట్లు తొలి ఖోఖో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









