ఖోఖో ప్రపంచకప్: ప్రపంచ ఛాంపియన్గా భారత్!
- January 19, 2025
న్యూ ఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్ 2025లో ఆతిథ్య భారత జట్టు ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.ఇప్పటికే భారత మహిళల జట్టు ఖో ఖో ప్రపంచకప్ను కైవసం చేసుకోగా…తాజాగా భారత పురుషుల జట్టు కూడా వరల్డ్ కన్ నెగ్గి విజయ కేతనం ఎగురవేసింది.
నేడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నేపాల్ తో తలపడిన భారత పురుషుల జట్టు 54-36 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
టోర్నీ అంతా అప్రతిహత విజయాలతో అదరగొట్టిన భారత మహిళలు, పురుషుల జట్లు తొలి ఖోఖో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!







