ఖోఖో ప్రపంచకప్: ప్రపంచ ఛాంపియన్గా భారత్!
- January 19, 2025
న్యూ ఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్ 2025లో ఆతిథ్య భారత జట్టు ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.ఇప్పటికే భారత మహిళల జట్టు ఖో ఖో ప్రపంచకప్ను కైవసం చేసుకోగా…తాజాగా భారత పురుషుల జట్టు కూడా వరల్డ్ కన్ నెగ్గి విజయ కేతనం ఎగురవేసింది.
నేడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నేపాల్ తో తలపడిన భారత పురుషుల జట్టు 54-36 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
టోర్నీ అంతా అప్రతిహత విజయాలతో అదరగొట్టిన భారత మహిళలు, పురుషుల జట్లు తొలి ఖోఖో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాయి.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







