ఒమన్-ఇండియా ఆర్థిక సహకార పెంపు మార్గాలపై సమీక్ష..!!
- January 28, 2025
మస్కట్: ఇండియా వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ను ఇన్వెస్ట్ ఒమన్ లాంజ్లో ఒమన్ వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి కైస్ మహమ్మద్ అల్ యూసఫ్ కలుసుకున్నారు. మస్కట్లో జరిగిన ఉమ్మడి ఒమానీ-ఇండియన్ కమిటీ 11వ సెషన్ ఫ్రేమ్వర్క్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాలలో సహకార రంగాలపై ఇరుపక్షాలు సమీక్షించాయి. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు వ్యూహాత్మక వేదికగా ఉమ్మడి ఒమానీ-భారత కమిటీ 11వ సెషన్ నిలిచింది.
ఒమన్ –ఇండియా మధ్య 2023లో రెండు దేశాల మధ్య వాణిజ్య మార్పిడి OMR2.05 బిలియన్లకు చేరుకుంది. ఒమన్లో భారతీయ పెట్టుబడుల విలువ OMR298.8 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







