ఒమన్-ఇండియా ఆర్థిక సహకార పెంపు మార్గాలపై సమీక్ష..!!
- January 28, 2025
మస్కట్: ఇండియా వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ను ఇన్వెస్ట్ ఒమన్ లాంజ్లో ఒమన్ వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి కైస్ మహమ్మద్ అల్ యూసఫ్ కలుసుకున్నారు. మస్కట్లో జరిగిన ఉమ్మడి ఒమానీ-ఇండియన్ కమిటీ 11వ సెషన్ ఫ్రేమ్వర్క్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాలలో సహకార రంగాలపై ఇరుపక్షాలు సమీక్షించాయి. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు వ్యూహాత్మక వేదికగా ఉమ్మడి ఒమానీ-భారత కమిటీ 11వ సెషన్ నిలిచింది.
ఒమన్ –ఇండియా మధ్య 2023లో రెండు దేశాల మధ్య వాణిజ్య మార్పిడి OMR2.05 బిలియన్లకు చేరుకుంది. ఒమన్లో భారతీయ పెట్టుబడుల విలువ OMR298.8 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







