ఒమన్-ఇండియా ఆర్థిక సహకార పెంపు మార్గాలపై సమీక్ష..!!
- January 28, 2025
మస్కట్: ఇండియా వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ను ఇన్వెస్ట్ ఒమన్ లాంజ్లో ఒమన్ వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి కైస్ మహమ్మద్ అల్ యూసఫ్ కలుసుకున్నారు. మస్కట్లో జరిగిన ఉమ్మడి ఒమానీ-ఇండియన్ కమిటీ 11వ సెషన్ ఫ్రేమ్వర్క్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల రంగాలలో సహకార రంగాలపై ఇరుపక్షాలు సమీక్షించాయి. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు వ్యూహాత్మక వేదికగా ఉమ్మడి ఒమానీ-భారత కమిటీ 11వ సెషన్ నిలిచింది.
ఒమన్ –ఇండియా మధ్య 2023లో రెండు దేశాల మధ్య వాణిజ్య మార్పిడి OMR2.05 బిలియన్లకు చేరుకుంది. ఒమన్లో భారతీయ పెట్టుబడుల విలువ OMR298.8 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







