ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీసు
- February 08, 2025
హైదరాబాద్: పలు రకాలుగా జరుగుతున్న మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.'తక్కువ ధరకే వస్తువులు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి.అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడకండి' అని.. 'డిజిటల్ అరెస్ట్ అంటే పక్కా మోసం.అస్సలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు.మీకు యూనిఫాంలో వీడియో కాల్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడొద్దు' అని..'వాట్సాప్లో వచ్చే ట్రేడింగ్ టిప్స్ నమ్మొద్దు' అంటూ పోలీసులు 'X' వేదికగా హెచ్చరించారు
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









