ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీసు
- February 08, 2025
హైదరాబాద్: పలు రకాలుగా జరుగుతున్న మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.'తక్కువ ధరకే వస్తువులు వస్తాయంటే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి.అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడకండి' అని.. 'డిజిటల్ అరెస్ట్ అంటే పక్కా మోసం.అస్సలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు.మీకు యూనిఫాంలో వీడియో కాల్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడొద్దు' అని..'వాట్సాప్లో వచ్చే ట్రేడింగ్ టిప్స్ నమ్మొద్దు' అంటూ పోలీసులు 'X' వేదికగా హెచ్చరించారు
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







