బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు: ప్రధాని మోడీ
- February 08, 2025
న్యూ ఢిల్లీ: చరిత్రాత్మక విజయాన్నందించిన ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో భాజపా విజయానికి అభివృద్ధి, సుపరిపాలనే కారణమన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా పోస్టు చేశారు.ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు.ఢిల్లీ అభివృద్ధి మా గ్యారెంటీ.ఢిల్లీ వాసుల జీవన ప్రమాణాలు పెంచుతాం.వికసిత్ భారత్ నిర్మాణంలో దిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









