బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు: ప్రధాని మోడీ
- February 08, 2025
న్యూ ఢిల్లీ: చరిత్రాత్మక విజయాన్నందించిన ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో భాజపా విజయానికి అభివృద్ధి, సుపరిపాలనే కారణమన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా పోస్టు చేశారు.ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు.ఢిల్లీ అభివృద్ధి మా గ్యారెంటీ.ఢిల్లీ వాసుల జీవన ప్రమాణాలు పెంచుతాం.వికసిత్ భారత్ నిర్మాణంలో దిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







