బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు: ప్రధాని మోడీ
- February 08, 2025
న్యూ ఢిల్లీ: చరిత్రాత్మక విజయాన్నందించిన ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో భాజపా విజయానికి అభివృద్ధి, సుపరిపాలనే కారణమన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా పోస్టు చేశారు.ఢిల్లీని అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు.ఢిల్లీ అభివృద్ధి మా గ్యారెంటీ.ఢిల్లీ వాసుల జీవన ప్రమాణాలు పెంచుతాం.వికసిత్ భారత్ నిర్మాణంలో దిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!







