రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘించినవారికి.. మూడు నెలల గ్రేస్ పీరియడ్: ఖతార్
- February 09, 2025
దోహా, ఖతార్: రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘించినవారు నిష్క్రమించడానికి ఖతార్ మూడు నెలల గ్రేస్ పీరియడ్ను ఖతార్ ప్రకటించింది. లా నం. (21) 2015 ఖతార్ రాష్ట్రం నుండి ప్రవాసుల ప్రవేశం, ఎగ్జిట్, రెసిడెన్సీని నియంత్రిస్తుంది.రెసిడెన్సీకి సంబంధించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించిన వారికి లేదా ఎంట్రీ వీసా కింద దేశంలో ఆమోదించిన కాలాన్ని దాటిన వారికి ఇది వర్తిస్తుంది అని మంత్రిత్వ సోషల్ మీడియాలో తన ప్రకటనలో పేర్కొంది. గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 9 ప్రారంభమవుతుంది. ఇది మూడు నెలల పాటు కొనసాగుతుంది. నిర్దేశిత వ్యవధిలోగా తమ ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడానికి, ఉల్లంఘించినవారు హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవచ్చు లేదా అధికారిక పని వేళల్లో మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సల్వా రోడ్లోని సెర్చ్ అండ్ ఫాలో-అప్ డిపార్ట్మెంట్ను సంప్రదించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







