రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘించినవారికి.. మూడు నెలల గ్రేస్ పీరియడ్: ఖతార్
- February 09, 2025
దోహా, ఖతార్: రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘించినవారు నిష్క్రమించడానికి ఖతార్ మూడు నెలల గ్రేస్ పీరియడ్ను ఖతార్ ప్రకటించింది. లా నం. (21) 2015 ఖతార్ రాష్ట్రం నుండి ప్రవాసుల ప్రవేశం, ఎగ్జిట్, రెసిడెన్సీని నియంత్రిస్తుంది.రెసిడెన్సీకి సంబంధించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించిన వారికి లేదా ఎంట్రీ వీసా కింద దేశంలో ఆమోదించిన కాలాన్ని దాటిన వారికి ఇది వర్తిస్తుంది అని మంత్రిత్వ సోషల్ మీడియాలో తన ప్రకటనలో పేర్కొంది. గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 9 ప్రారంభమవుతుంది. ఇది మూడు నెలల పాటు కొనసాగుతుంది. నిర్దేశిత వ్యవధిలోగా తమ ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడానికి, ఉల్లంఘించినవారు హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవచ్చు లేదా అధికారిక పని వేళల్లో మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సల్వా రోడ్లోని సెర్చ్ అండ్ ఫాలో-అప్ డిపార్ట్మెంట్ను సంప్రదించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







