రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘించినవారికి.. మూడు నెలల గ్రేస్ పీరియడ్: ఖతార్
- February 09, 2025
దోహా, ఖతార్: రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘించినవారు నిష్క్రమించడానికి ఖతార్ మూడు నెలల గ్రేస్ పీరియడ్ను ఖతార్ ప్రకటించింది. లా నం. (21) 2015 ఖతార్ రాష్ట్రం నుండి ప్రవాసుల ప్రవేశం, ఎగ్జిట్, రెసిడెన్సీని నియంత్రిస్తుంది.రెసిడెన్సీకి సంబంధించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించిన వారికి లేదా ఎంట్రీ వీసా కింద దేశంలో ఆమోదించిన కాలాన్ని దాటిన వారికి ఇది వర్తిస్తుంది అని మంత్రిత్వ సోషల్ మీడియాలో తన ప్రకటనలో పేర్కొంది. గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 9 ప్రారంభమవుతుంది. ఇది మూడు నెలల పాటు కొనసాగుతుంది. నిర్దేశిత వ్యవధిలోగా తమ ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడానికి, ఉల్లంఘించినవారు హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవచ్చు లేదా అధికారిక పని వేళల్లో మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సల్వా రోడ్లోని సెర్చ్ అండ్ ఫాలో-అప్ డిపార్ట్మెంట్ను సంప్రదించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!







