దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- February 13, 2025
యూఏఈ: దుబాయ్తో ‘ది లూప్’ ప్రాజెక్ట్ అమలు కానుంది. అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ‘ది లూప్’ నిలువనుంది. ఈ మేరకు అమెరికన్ బిలియనీర్ ఎలోన్ మస్క్తో ఎమిరేట్ పార్టనర్ కానుంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 3వ రోజున మస్క్.. యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ, రిమోట్ వర్క్ అప్లికేషన్ల శాఖ మంత్రి ఒమర్ అల్ ఒలామాతో వర్చువల్గా మాట్లాడారు. దుబాయ్ లో ఇంది "ఇది వార్మ్హోల్ లాగా ఉంటుంది" అని మస్క్ సెషన్ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!







