దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- February 13, 2025
యూఏఈ: దుబాయ్తో ‘ది లూప్’ ప్రాజెక్ట్ అమలు కానుంది. అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ‘ది లూప్’ నిలువనుంది. ఈ మేరకు అమెరికన్ బిలియనీర్ ఎలోన్ మస్క్తో ఎమిరేట్ పార్టనర్ కానుంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 3వ రోజున మస్క్.. యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ, రిమోట్ వర్క్ అప్లికేషన్ల శాఖ మంత్రి ఒమర్ అల్ ఒలామాతో వర్చువల్గా మాట్లాడారు. దుబాయ్ లో ఇంది "ఇది వార్మ్హోల్ లాగా ఉంటుంది" అని మస్క్ సెషన్ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









