దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- February 13, 2025
యూఏఈ: దుబాయ్తో ‘ది లూప్’ ప్రాజెక్ట్ అమలు కానుంది. అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ‘ది లూప్’ నిలువనుంది. ఈ మేరకు అమెరికన్ బిలియనీర్ ఎలోన్ మస్క్తో ఎమిరేట్ పార్టనర్ కానుంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 3వ రోజున మస్క్.. యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ, రిమోట్ వర్క్ అప్లికేషన్ల శాఖ మంత్రి ఒమర్ అల్ ఒలామాతో వర్చువల్గా మాట్లాడారు. దుబాయ్ లో ఇంది "ఇది వార్మ్హోల్ లాగా ఉంటుంది" అని మస్క్ సెషన్ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!