ఈజిప్ట్ దేశానికి భారతదేశ అంబాసిడర్ గా సురేశ్ రెడ్డి నియామకం
- February 18, 2025
కైరో: ఈజిప్ట్ దేశానికి భారత అంబాసిడర్ గా సురేశ్ రెడ్డిని నియమించారు. విదేశాంగ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఇండియన్ ఫారిస్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన బ్రెజిల్ అంబాసిడర్ గా ఉన్నారు.తొలిసారి నిర్వహించిన ఏసియాన్ మల్టీలేటరల్ ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్ సమావేశానికి అధినేతగా ఆయన వ్యవహరించారు. బిమ్స్ కు సెక్రటేరియేట్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







