ఈజిప్ట్ దేశానికి భారతదేశ అంబాసిడర్ గా సురేశ్ రెడ్డి నియామకం

- February 18, 2025 , by Maagulf
ఈజిప్ట్ దేశానికి భారతదేశ అంబాసిడర్ గా సురేశ్ రెడ్డి నియామకం

కైరో: ఈజిప్ట్ దేశానికి భారత అంబాసిడర్ గా సురేశ్ రెడ్డిని నియమించారు. విదేశాంగ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఇండియన్ ఫారిస్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన బ్రెజిల్ అంబాసిడర్ గా ఉన్నారు.తొలిసారి నిర్వహించిన ఏసియాన్ మల్టీలేటరల్ ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్ సమావేశానికి అధినేతగా ఆయన వ్యవహరించారు. బిమ్స్ కు సెక్రటేరియేట్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com