బహ్రెయిన్ లో ట్రేడ్మార్క్, పేటెంట్ల నమోదులో భారీగా పెరుగుదల..!!
- February 22, 2025
మనామా: బహ్రెయిన్ 2024లో 23,345 ట్రేడ్మార్క్ లావాదేవీలు, 1,923 పేటెంట్ ఫైలింగ్లను నమోదు చేసింది. ఇది మేధో సంపత్తి రిజిస్ట్రేషన్లలో స్థిరమైన పెరుగుదలను చూపుతోందని నిపుణులు పేర్కొన్నారు. ఫారిన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ డైరెక్టరేట్ నివేదిక 1,161 పారిశ్రామిక డిజైన్, మోడల్ లావాదేవీలను కూడా కలిగి ఉన్న గణాంకాలను వివరించింది. ఈ రిజిస్ట్రేషన్లు ఎంటర్ ప్రెన్యూర్లు, వ్యాపారాలు తమ హక్కులను కాపాడుకోవడానికి చట్టపరమైన మద్దతును అందిస్తాయి. ట్రేడ్మార్క్లు, పేటెంట్లు, ఇండస్ట్రియల్ డిజైన్లలో కార్యకలాపాల పెరుగుదలను ఈ సంఖ్యలు స్పష్టంచేస్తున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది. పెట్టుబడి ప్రవాహాన్ని, వ్యాపార పరగా పోటీని పదునుగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రక్రియను సజావుగా చేయడానికి వ్యవస్థలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







