బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ఈద్ వేడుకలు..
- July 04, 2016
హైదరాబాద్లో బొహ్రా ముస్లిమ్ల ఈద్ వేడుకలు మంగళవారం జరిగాయి. ఉదయం ఏడుగంటలకు బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ప్రార్థనలు జరిపారు.నగరంలోని హుస్సేనీఆలం, మోతీగల్లీ, రెడ్ హిల్స్, సికింద్రాబాద్, హస్మత్ పేట ప్రాంతాల్లోని మసీదుల్లో బొహ్రా ముస్లిమ్ లు ప్రార్థనలు జరిపారని మత పెద్ద అలీ అస్ఘర్ రషీద్ చెప్పారు.ఈద్ కు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









