బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ఈద్ వేడుకలు..
- July 04, 2016
హైదరాబాద్లో బొహ్రా ముస్లిమ్ల ఈద్ వేడుకలు మంగళవారం జరిగాయి. ఉదయం ఏడుగంటలకు బొహ్రా ముస్లిమ్ లు బొహ్రా మసీదుల్లో ప్రార్థనలు జరిపారు.నగరంలోని హుస్సేనీఆలం, మోతీగల్లీ, రెడ్ హిల్స్, సికింద్రాబాద్, హస్మత్ పేట ప్రాంతాల్లోని మసీదుల్లో బొహ్రా ముస్లిమ్ లు ప్రార్థనలు జరిపారని మత పెద్ద అలీ అస్ఘర్ రషీద్ చెప్పారు.ఈద్ కు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







