ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆసియన్ల మృతి
- July 04, 2016
ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తులు నబిన్ సలేహ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సభా హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. బహ్రెయినీ డ్రైవర్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వాహనాన్ని నడుపుతున్న బహ్రెయినీ డ్రైవర్ వాహనం మీద అదుపు కోల్పోవడంతో, అపోజిట్ లేన్లోకి దూసుకుపోయింది ఆ వాహనం. దాన్ని ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







