దుబాయ్:రమదాన్లో స్కూల్ టైమింగ్స్
- May 02, 2018
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో విద్యార్థుల స్కూల్ టైమింగ్స్ని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. తక్కువ సమయం మాత్రమే స్కూల్స్ ఈ సీజన్లో నడుస్తాయి. దుబాయ్స్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్డిఎ) ఈ మేరకు సర్కులర్ని జారీ చేసింది. ఉదయం 8 నుంచి 8.30 నిమిషాల మధ్య స్కూల్స్ & రపారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట - 1.30 వరకు మాత్రమే స్కూల్స్ పనిచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ టైమింగ్స్ 5 గంటలకు మించి వుండకూడదు. కెహెచ్డిఎ చీఫ్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండ్ పిర్మట్స్ కమిషన్ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ, యూఏఈ మరియు దుబాయ్ వాసులకు ఈ పవిత్ర రమదాన్ మాసం ఎంతో ప్రత్యేకమైనది చెప్పారు. చిన్నారులు, యువత భవిష్యత్ నిర్దేశకులు గనుక, వారికి ఈ పవిత్ర రమదాన్ మాసం పట్ల అవగాహన పెంచడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని వారికి అలవాటు చేయడంలో భాగంగా పలు కార్యక్రమాల్ని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









