ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త...
- May 02, 2018యూజర్లకు ఫేస్ బుక్ యాజమాన్యం శుభవార్త అందించింది. ఇప్పటికే డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఫేస్ బుక్ ఇకపై యూజర్ల సమాచారంపై దృష్టి పెట్టనుంది. అందుకోసం త్వరలో ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. ఈ ఫీచర్ పేస్ బుక్ లో చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది అతికొద్ది రోజుల్లోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్