ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త...
- May 02, 2018
యూజర్లకు ఫేస్ బుక్ యాజమాన్యం శుభవార్త అందించింది. ఇప్పటికే డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కుంటున్న ఫేస్ బుక్ ఇకపై యూజర్ల సమాచారంపై దృష్టి పెట్టనుంది. అందుకోసం త్వరలో ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. ఈ ఫీచర్ పేస్ బుక్ లో చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది అతికొద్ది రోజుల్లోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం