నీటి దొంగతనం: మహిళకు జైలు
- March 19, 2019మెయిన్ లైన్ నుంచి నీటిని దొంగిలిస్తున్న ఓ మహిళకు న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కోర్టు ఫైల్స్ ప్రకారం, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ నుంచి ఎలాంటి రుసుములు లేకుండా సదరు మహిళ నీటి సౌకర్యాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న అధికారి, తనిఖీలు చేపట్టగా ఉల్లంఘన బయటపడింది. ఇసా టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా అక్రమంగా మెయిన్ లైన్కి అదనంగా కనెక్షన్ ఏర్పాట్లు చేసుకుని నీటిని దొంగతనం చేస్తున్నట్లు సదరు మహిళపై ఆరోపణలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు